'జీరో' శ్రీదేవి అతిథి పాత్ర


Send us your feedback to audioarticles@vaarta.com


అలనాటి అందాల తార శ్రీదేవి ఆకస్మాత్ముగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈమె మరణానికి ముందు షారూక్ఖాన్ ప్రస్తుత చిత్రం 'జీరో'లో అతిథి పాత్రలో నటించిందని వార్తలు వినిపించినా.. దానిపై చిత్ర యూనిట్ ఎలా ప్రకటనా చేయలేదు. అయితే రీసెంట్గా ఓ శ్రీదేవి భర్త.. నిర్మాత బోనీ కపూర్ శ్రీదేవి 'జీరో' సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారని కన్ఫర్మ్ చేశారట. ఇది నిజంగా షాకింగ్ సర్ప్రైజ్. దీనికి సంబంధించి యూనిట్ ఎక్కడా విషయం లీక్ కాకుండా ఇప్పటి వరకు జాగ్రత్త పడుతూ వచ్చారు. షారూక్, కత్రినా, అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన 'జీరో' ... డిసెంబర్ 21న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.